Thursday, March 7, 2019

2019-20 సంవత్సరానికి, మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు

రానున్న విద్య సంవత్సరానికి 2019-20 లో 5, 6, 7, 8వ తరగతులలో ప్రవేశానికి గాను రాష్ట్ర మైనారిటీ శాఖ అధికారులు  అర్హులైన విధ్యార్ధులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కావున మన ఊరి(రేమద్దుల) నుండి ఎవరైనా ఉంటె, ఈ అవకాశాన్ని వినియోగించు కుంటారని website లో పోస్ట్ చేయడం జరుగుతున్నది.

విద్యా సంవత్సరం : 2019-20

అర్హులు: మైనారిటి విద్యార్థులతో పాటు SC, ST, BC మరియు OC విద్యార్థులకు రిజర్వేషన్స్ ప్రకారం

దరఖాస్తు చివరి తేదీ: 31.03.2019

పరీక్ష తేదీ: 20-ఏప్రిల్-2019 -  5 వ తరగతి
                    22-ఏప్రిల్-2019 -  6వ, 7వ, 8వ  తరగతులు

ఎక్కడ అప్లై చెయ్యాలి: http://tmreis.telangana.gov.in/

Credits to
www.epaper.eenadu.net.

1 comment:

నిర్మాణాత్మక విమర్శలు ప్రశంసించబడతాయి