Thursday, February 14, 2019

పుల్వామాలో అమరులైన CRPF జవానులకు నివాళి

Pulwama లో జరిగిన దాడి గురుంచి వింటుంటే, చూస్తుంటే, చదువుతుంటే చాలా బాధ మరియు కోపం వస్తుంది. 49 మంది  CRPF జవాన్లు అమరులయినారు. ఎప్పుడు ఎదో పేరుతొ దాక్కొని దాడులు చేసే పిరికి పందలను ఎదో చేయాలని కొన్ని లక్షల ఆలోచనలు నా మదిలో మెదులుతున్నాయి. అందులోని  బలమైన ఆలోచనతో భారత ప్రభుత్వం వారికి బుద్ధిచెబుతారు అని నేను కోరుకుంటున్నాను.  గాయపడినవారు జవానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. 

అమరులైన నా వీరజవానులు అందరి ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుతూ... సెల్యూట్ చేస్తూన్న. 

వందేమాతరం !
జై హింద్ !


SOURCES:
https://twitter.com/sudarsansand/status/1096150264535379968
CREDIT to
https://twitter.com/sudarsansand



No comments:

Post a Comment

నిర్మాణాత్మక విమర్శలు ప్రశంసించబడతాయి