Monday, February 11, 2019

బస్సు కోసం విద్యార్థుల ధర్నా

పాఠశాల, కళాశాల సమయంలో అదనపు బస్సు నడపాలని కోరుతూ సోమవారం రేమద్దుల గ్రామంలో ధర్నా నిర్వహించడం జరిగినది. చాలా మంది విద్యార్థులు ఉండడం వలన ఒక ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తే వాళ్ళు సకాలంలో కళాశాల, పాఠశాలకు వెళ్లగలుతారు.

యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎద్దుల రవీందర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు విద్యార్థుల కొరకు ధర్నా నిర్వహించినందుకు.

రేమద్దుల పెద్దలు మరియు యువకులు ఈ విషయం ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మీ సలహాలు తెలుపగలరు.

ధర్నా జరిగిన రోజు : 11.02 2019

Sources :
https://epaper.sakshi.com

No comments:

Post a Comment

నిర్మాణాత్మక విమర్శలు ప్రశంసించబడతాయి