Sunday, February 17, 2019

తెలుగు పండితుడు రఘువర్ధన్ ద్వారా 'వీర కిశోరమా' కవిత


సన్నొజు రఘవర్దన్, రేమద్దుల  SSC -1995 బ్యాచ్ , 'వీర కిశోరమా ' అంటూ సదా జాతిని రక్షించే వీర జవానులకు ఓ కవిత ద్వారా అక్షరహారతి పట్టారు. 

ప్రస్తుతం రఘు తెలుగు పండితుడుగా మహబూబ్ నగర్ జిల్లా, వెన్నచేడ్ ఆదర్శ్ పాఠశాల లో పనిచేయు చున్నాడు.


No comments:

Post a Comment

నిర్మాణాత్మక విమర్శలు ప్రశంసించబడతాయి